సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది శనివారం పరిశీలించారు. కూలీలకు కల్పించిన సౌకర్యాలను సమీక్షించి, వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



